బాక్సాఫీస్‌ను రికార్డ్స్ చేసిన దురంధర్ – 11 రోజుల్లో సంచలన కలెక్షన్లు

బాలీవుడ్‌లో మరో భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి శక్తివంతమైన నటీనటులతో తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ ‘దురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. ఈ చిత్రానికి ఆదిత్య ధార్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. యాక్షన్‌తో పాటు ఇంటెలిజెన్స్, దేశభక్తి అంశాలను…

Read More

ఐబొమ్మకి రంగు పడింది.. పోలీసులకి సవాల్ విసిరితే ఇలాగే ఉంటుంది బాసూ!

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అరెస్ట్‌ను ఒక పెద్ద విజయంగా ప్రకటించారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి పైరసీ నష్టాలకు వ్యతిరేకంగా ఒక మైలురాయి. నిన్న (నవంబర్ 14, 2025) రాత్రి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే, కుకట్‌పల్లి CCS (సైబర్ క్రైమ్ స్టేషన్) పోలీసులు ఇమ్మడి రవిను అరెస్ట్ చేశారు. ఆయన ఎయిర్‌పోర్ట్ వద్దే పట్టుకున్నారు. అసలు ఎవరు ఈ రవి?iBomma వెబ్‌సైట్‌కు ప్రధాన ఆపరేటర్, ఫౌండర్. ఆయన కేరిబియన్ ఐలాండ్స్ (కారిబియన్ ద్వీపాలు)…

Read More

అఖండ 2 సినిమా మొదటి రోజూ ఎంత కలెక్ట్ చేసిందంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లపై కొంత ప్రభావం పడిందని చెప్పాలి. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించినా, మేకర్స్ పెట్టుకున్న అంచనాలను మాత్రం సినిమా అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు దాదాపు…

Read More

భారత ఆర్థిక వృద్ధి 2025లో 7% దాటే అవకాశం – IMF నివేదిక

భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే సంవత్సరంలో మరింత వేగంగా వృద్ధి సాధించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా నివేదికలో పేర్కొంది. 2025లో భారత జీడీపీ వృద్ధి రేటు 7% దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటుందని నివేదికలో పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ విస్తరణ, స్టార్టప్ సెక్టార్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ పరిశ్రమల్లో పెట్టుబడులు పెరగడం వృద్ధికి…

Read More

ఆంధ్రప్రదేశ్ క్రీడల రంగానికి పెద్ద ప్రోత్సాహం

విజయవాడలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ అకాడమీ స్థాపన – క్రీడా రంగానికి పెద్ద ఊతం ఆంధ్రప్రదేశ్ క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించనున్నట్లు క్రీడా శాఖ వెల్లడించింది. ఈ అకాడమీ ద్వారా క్రికెట్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఈ-స్పోర్ట్స్ తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడనుంది. అంతర్జాతీయ కోచ్‌లు, స్పోర్ట్స్ సైకాలజిస్టులు, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ సహకారంతో క్రీడాకారులకు ఆధునిక శిక్షణ అందించడమే ఈ అకాడమీ…

Read More

హైదరాబాద్ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ – కొత్త మార్గాలు ప్రకటించిన అధికారులు

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించే దిశగా కీలక నిర్ణయం వెలువడింది. మెట్రో రైలు విస్తరణ 2వ దశకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా ప్రకటించిన మార్గాలలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నర్సింగ్ హోమ్స్ ప్రాంతం, పాతబస్తీ కనెక్టివిటీ, ఏరోసిటీ–శంషాబాద్ రూట్లు ఉండనున్నాయి. ఈ విస్తరణ పూర్తయ్యితే ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభం కానుందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం…

Read More

విడాకుల రూమర్లపై మొదటి సారి స్పందించిన అభిషేక్ బచ్చన్

బాలీవుడ్‌లో విడాకుల ఊసులు ఆగేలా లేవు. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖుల వ్యక్తిగత జీవితం చర్చల్లోకి రావడంతో, సినీ దంపతులపై మీడియాలో ఊహాగానాల వెల్లువ కనిపిస్తోంది. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం — అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ దాంపత్యంపై వస్తున్న రూమర్లు. 2024 నుంచి ఈ జంట విడిపోతున్నారనే వార్తలు తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నా, వారిద్దరూ ఎప్పుడూ ఈ విషయంపై స్పష్టమైన ప్రతిస్పందన ఇవ్వలేదు. దీంతో పుకార్లకు మరింత బలం చేకూరింది….

Read More

హైపర్ ఆది కామెడీపై ఇంద్రజ ఘాటు వ్యాఖ్యలు.. ఎక్కడో ఓ ఈగో కనిపిస్తోంది!

జబర్దస్త్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది, ఇప్పుడు టీవీ షోలు, సినిమాలు అన్నీ కలిపి బిజీ శెడ్యూల్‌తో దూసుకుపోతున్నాడు. స్కిట్స్‌లో పంచులు వేయడంలో, టెంపో పెంచడంలో అతను టాప్ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇదే స్టైల్ వల్ల కొన్ని విమర్శలు కూడా ఆది వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కువగా బాడీ షేమింగ్ కామెడీ చేయడం, ఎదుటివారిని తక్కువ చేసే డైలాగ్స్ వేయడం, అప్పుడప్పుడు లిమిట్ దాటే అడల్ట్ పంచులు వేయడం… ఇవన్నీ చాలామంది పాయింటెడ్ గా…

Read More

వైకుంఠధామం భూసమస్యపై స్పష్టత కోరుతున్న నగుసానిపల్లి ప్రజలు

నగుసానిపల్లి గ్రామం సదాశివపేట మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్న బిసి గ్రామంగా వ్యవసాయం ఆధారంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాలలో ఒకటి. గ్రామ ప్రజలు ప్రధానంగా పంటల సాగుపై ఆధారపడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా గ్రామంలో రోడ్ల సమస్య తీవ్రంగా ఉండటం వల్ల రవాణా, అత్యవసర సేవలందుబాటు, రోజువారీ ప్రయాణాలు కష్టసాధ్యమవుతున్నాయి. గ్రామాన్ని ప్రధాన రహదారులతో కలిపే రోడ్లు పాడైపోవడం, మరమ్మత్తులు పూర్తిగా లభించకపోవడం ప్రజల జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. గ్రామానికి…

Read More